NewsOrbit

Tag : telugu news latest updates

రాజ‌కీయాలు

‘నా భార్య పేరన 5ఎకరాలు చూపిస్తే..’!

sharma somaraju
అమరావతి: మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో తన భార్య పేరు మీద అయిదు ఎకరాలు ఉన్నట్లు ఎవరైనా రుజువు చేస్తే ఆ అయిదు ఎకరాలను వారికి రాసి ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే పదవికి...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సకలజనుల సమ్మె!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న రైతుల ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు 17వ రోజుకు చేరాయి. ఆందోళనలో భాగంగా...
టాప్ స్టోరీస్

సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులు

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై అస్సాం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నల్లజెండాలో నిరసన తెలుపుతున్న ఓ యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్...
టాప్ స్టోరీస్

‘ప్రేమ రైతుల మీదా, భూముల మీదా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వైసిపి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
టాప్ స్టోరీస్

రాజధానిపై ‘బోస్టన్’ నివేదిక సిద్ధం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అమరావతిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక సిద్ధమైంది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని బీసీజీ ప్రతినిధులు కలిసి, ఈ నివేదిక అందజేయనున్నారు. ఈ...
టాప్ స్టోరీస్

అలాంటి ఎన్నారై భర్తలకు వారు సింహస్వప్నం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారీ కట్నంతో పెళ్లి చేసుకుని విదేశాలు వెళ్లి ఆ తర్వాత భార్యలను వదిలిపెట్టే పురుషపుంగవులకు వారు సింహస్వప్నం. అలాంటి భర్తల పాస్‌పోర్టును వారు సస్పెండ్ చేయిస్తారు. వీలైతే రద్దు చేయిస్తారు....
టాప్ స్టోరీస్

భవిష్యత్తులో పార్టీ మారొచ్చు: రాయపాటి

Mahesh
తిరుమల: పార్టీ మార్పుపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఆలోచనేదీ లేదని, అయితే భవిష్యత్తులో ఉండొచ్చు అని ఆయన అన్నారు. కార్యకర్తల అభీష్టం...
టాప్ స్టోరీస్

అమరావతి పోరు ఉదృతం:రేపటి నుండి సకలజనుల సమ్మె

sharma somaraju
అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 16 రోజులుగా గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత దర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రేపటి నుండి ఆందోళనను ఉదృతం చేయాలని నిర్ణయానికి వచ్చారు....
టాప్ స్టోరీస్

‘గాజులు కాదు…భూములు ఇవ్వండి’

Mahesh
విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన...
రాజ‌కీయాలు

‘ఈ వివక్షత ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు (గిరి) ఘాటుగా లేఖ రాశారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చించడం నేరమా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పాఠశాలల్లో...
టాప్ స్టోరీస్

అమల్లోకి ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ విధానాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర...
టాప్ స్టోరీస్

నేపాలీలుగా కనిపిస్తున్నారని పాస్ పోర్ట్ నిరాకరణ

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీలపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. హర్యానాలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు నేపాలీ అమ్మాయిలు మాదిరిగా కనిపిస్తున్నారన్న కారణంతో తమ జాతీయతను నిరూపించుకోవాలంటూ పాస్ పోర్ట్ ను నిరాకరించారు. హర్యానా రాష్ట్రంలోని అంబాలా...
న్యూస్

అమరావతికే కడప అఖిలపక్షం ఓటు!

sharma somaraju
కడప: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కడప జిల్లా అఖిలపక్ష కమిటీ తీర్మానించింది. నగరంలోని ప్రెస్ క్లబ్‌లో కడప అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలు రాష్ట్ర రాజధానిగా అమరావతి...
టాప్ స్టోరీస్

తిరుపతి స్విమ్స్‌లో అన్యమత ప్రచారం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. ఆస్పత్రిలోని చెట్లపై ఓ మతానికి చెందిన గుర్తులు దర్శనమిచ్చాయి. ఇది గమనంచిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే చెట్లపై ఉన్న గుర్తులను...
న్యూస్

‘ఐఏఎస్‌లు జర జాగ్రత్త!’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ఐఏఎస్‌లు జాగ్రత్తగా ఉండాలని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. వైఎస్ హయాంలో జగన్, విజయసాయిరెడ్డి మాటలు విని...
న్యూస్

కారుతో ఎస్ఐని ఢీకొట్టిన యువకులు

Mahesh
వికారాబాద్: న్యూ ఇయర్ రోజు తాగుబోతులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కారుతో బీభత్సం సృష్టించారు. వికారాబాద్ లోని నవాబ్ పేట్ ఎస్సైని కొందరు యువకులు కారుతో ఢీ కొట్టారు. న్యూ ఇయర్ కావడంతో.. అనంతగిరి...
రాజ‌కీయాలు

వైసిపి పాలనపై యనమల ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: టిడిపి హయాంలో ఏపికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే దాన్ని వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సర్వనాశనం చేశారని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు...
రాజ‌కీయాలు

రాజధానిపై పెద్దలు మాట వినండి

Mahesh
అమరావతి: అమరావతిని తరలించాలన్న దురాలోచన మానుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘ ముఖ్యమంత్రి గారు.....
న్యూస్

ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం

sharma somaraju
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగర వాసులను ఆందోళన కల్గిస్తున్నాయి. గురువారం  పీరాగర్హీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఓ బ్యాటరీ ఫ్యాక్టరీ మంటల్లో దగ్ధమైంది.   బ్యాటరీల...
టాప్ స్టోరీస్

ఉత్తమ్ స్థానంలో ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక త్వరలో జరగనుంది. మునిసిపల్ ఎన్నికల తరువాత, తాను తప్పుకుంటానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపై...
టాప్ స్టోరీస్

ఆగని ‘రాజధాని’ పోరాటం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో రైతుల నిరసన 16వ రోజుకు చేరింది. గురువారం మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు చేస్తున్నారు. వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో...
టాప్ స్టోరీస్

కాబోయే సీఎం నేను కాదు: కేటీఆర్

Mahesh
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తెలంగాణకు కాబోయే సీఎం తానేనని జరుగుతన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం కేటీఆరే అంటూ ఇటీవల మంత్రి శ్రీనివాస్...
న్యూస్

సిబిఐ కేసుపై రాయపాటి ఏమ్మన్నారంటే..

sharma somaraju
అమరావతి: సిబిఐ, యూనియన్ బ్యాంక్‌లు తమపై తప్పుడు కేసులు పెట్టాయని టిడిపి నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. నిన్న రాయపాటి నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లోని వారి కార్యాలయాలపైనా సిబిఐ అధికారులు...
వ్యాఖ్య

వైద్యో నారాయణో ‘హరీ’!

Mahesh
 ఒక వారంలో ఇద్దరు పసివాళ్లు పుట్టకుండానే బలి ఐపోయేరు వాళ్ళు ఏపాపం చేసేరు పాపం చేసింది వాళ్ళు కాదు డాక్టర్లు నొప్పులు పడుతున్న దాన్ని ఆటోలో పట్నం పొమ్మన్నారు అప్పటికే పిల్ల కాళ్లు బైటికి వచ్చేసేయి ఆటోలోనే పిల్లపుట్టి...
టాప్ స్టోరీస్

‘పవన్‌పై కేసు నమోదు వదంతులు నమ్మెద్దు’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేయనున్నారంటూ వస్తున్న వార్తలను గుంటూరు రూరల్ ఎస్‌పి ఖండించారు. రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, సెక్షన్ 144, 30 యాక్ట్‌ని...
రాజ‌కీయాలు

‘టిడిపివి కుట్ర రాజకీయాలు’

sharma somaraju
అమరావతి: అమరావతిలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూములకు విలువ పడిపోతుందన్న భయంతో టిడిపి కుట్ర రాజకీయాలు చేస్తోందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి...
టాప్ స్టోరీస్

‘అమరావతిని అంగుళం కదిలించినా బీజేపీ ఊరుకోదు’

Mahesh
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని అంగుళం కదిలించినా బిజెపి చూస్తూ ఊరుకోదని ఆపార్టీ ఎంపీ సుజనా చౌదరి హెచ్చరించారు. రాజధానిలో తనకు సెంటు భూమి వుంటే చూపించాలని రెండు నెలల...
టాప్ స్టోరీస్

ఈ ఏడాది చంద్రయాన్-3పైనే ఇస్రో గురి!

Mahesh
న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ప్రయోగం ఆఖరి నిమిషంలో విఫలమైనప్పటికీ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రుడిపై ప్రయోగాల కోసం చేపట్టనున్న చంద్రయాన్-3కి కేంద్ర ప్రభుత్వం అనుమతి...
టాప్ స్టోరీస్

అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా?

Mahesh
అమరావతి: రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం...
టాప్ స్టోరీస్

రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరు 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరని నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఎర్రబాలెం గ్రామంలో రైతుల దీక్షలో కూర్చుని...
రాజ‌కీయాలు

పవన్ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్!

Mahesh
అమరావతి: టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అయిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ పెంచుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతి రైతులను పరామర్శించడానికి రాజధానిలో పర్యటించిన...
టాప్ స్టోరీస్

కనిగిరి, పొన్నూరులో టిడిపి నేతల నిరసనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో ప్రకాశం, గుంటూరు జిల్లాలోనూ ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. జగన్ మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

‘జగన్ తాత దిగి వచ్చినా రాజధానిని తరలించలేరు’

Mahesh
అమరావతి: అమరావతి రాజధాని కోసం తాము చట్టపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాడతామని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను మంత్రులు హేళన చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం...
న్యూస్

ఉగ్రవాదుల కాల్పులు: ఇద్దరు జవానులు మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీనగర్:జమ్మూకశ్మీర్‌లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన  ఎదురుకాల్పులలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నౌషెరా సెక్టార్‌లో ఉగ్ర కదలికలపై సమాచారం రావడంతో భారత బలగాలు కార్డన్‌...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా చంద్రబాబు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)  అమరావతి:  టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా  రాజధాని గ్రామం ఎర్రబాలెంకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరి, టిడిపి నేతలతో కలిసి అక్కడకు చేరుకున్న చంద్రబాబు మూడు రాజధానుల ప్రకటనకు...
రాజ‌కీయాలు

ముగిసిన దేవినేని ఉమ దీక్ష

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసింది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు దేవినేని ఉమ దీక్షను విరమింపజేశారు....
టాప్ స్టోరీస్

మా నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలిపేయండి: టీడీపీ నేత

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత రెండు వారాలుగా ఆందోళనలు చేస్తున్న వేళ.. రాయలసీమ నేతలు కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే...
టాప్ స్టోరీస్

‘దుర్గమ్మే వారికి జ్ఞానోదయం కల్గించాలి’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి, మంత్రిమండలికి దుర్గమ్మతల్లే జ్ఞానోదయం కల్గించాలని వేడుకున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
Right Side Videos టాప్ స్టోరీస్

జగనన్న పాటకు డిప్యూటీ సీఎం టిక్‌ టాక్‌

Mahesh
అమరావతి: ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి స్వయంగా టిక్‌ టాక్‌లో చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న’ అనే పాటకు ఆమె టిక్ టాక్...
టాప్ స్టోరీస్

తెలంగాణ సిఎస్‌గా సోమేష్ కుమార్

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియమితులయ్యారు. సోమేష్ కుమార్ నియామక ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. 2023 డిసెంబర్ 31వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు....
టాప్ స్టోరీస్

సీఏఏ రద్దుకు కేరళ అసెంబ్లీ తీర్మానం

Mahesh
కేరళ: పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఆమోదించింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ కేర‌ళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు....
రాజ‌కీయాలు

‘రాజధాని తరలింపు సాధ్యం కాదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశం జగన్ ప్రభుత్వ పరిధిలో లేదనీ, ప్రజలను గందరగోళ పరిచేందుకే సిఎం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారనీ టిడిపి లోక్‌సభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు....
న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్‌టిసి కార్మికులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జనవరి ఒకటవ తేదీ నుంచి ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి ఒకటవ తేదీని ఆర్‌టిసి ఉద్యోగుల అప్పాయింటెడ్ డేగా పరిగణించనున్నట్టు...
టాప్ స్టోరీస్

‘హైదరాబాద్ సీపీ అక్రమంగా ఉంటున్నారు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలంగాణలో అక్రమంగా ఉంటున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గవర్నర్ తమిళిసైను కలిసిన కాంగ్రెస్ నేతలు.....
రాజ‌కీయాలు

‘టిడిపిలో ఉన్నామనే కక్షసాధింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా...
న్యూస్

విద్యార్థులపై లాఠీఛార్జి చేస్తారా?

Mahesh
అమరావతి: ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ...
టాప్ స్టోరీస్

పవన్‌ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత

Mahesh
అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు మంగళవారం కృష్ణయపాలెం నుంచి మందడం వెళ్తున్న సమయంలో పవన్‌ను పోలీసులు...
టాప్ స్టోరీస్

దేవుడికీ తప్పని సిఎం కాన్వాయ్ కష్టాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సిఎం కాన్వాయ్ వస్తుందంటే పోలీసులు ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్ చేయడం ఎప్పుడూ జరుగుతుండేది. అయితే ఇక్కడ సిఎం కాన్వాయ్ కోసం దేవుడి ఊరేగింపును సైతం అరగంట పాటు నిలువరించారు...
టాప్ స్టోరీస్

‘వైసీపీ ప్రభుత్వం కూలిపోవచ్చు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నా చేస్తున్న రైతులను మంగళవారం పవన్ కలిశారు. ఎర్రబాలెంలో మహిళా రైతులతోపాటు...
న్యూస్

దివ్యాంగ మీసేవా నిర్వహకుడి ఆత్మహత్య బెదిరింపు

sharma somaraju
విశాఖ:  ఒక దివ్యాంగ మీసేవా నిర్వహకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ వాయిస్ మెసేజ్ పెట్టడం విశాఖపట్నం మధురవాడ ప్రాంత్రంలో కలకలం రేపింది. మీ సేవా కేంద్రాల ద్వారా అందే సేవలను ఇకపై గ్రామ సచివాలయాల్లోనే అందించాలని...