NewsOrbit

Tag : YS Jagan Mohan Reddy

న్యూస్

జగన్ మీద రఘురామకృష్ణం రాజు నెక్స్ట్ ప్లాన్ మరీ స్ట్రాంగ్గా ఉంది !

Yandamuri
పార్టీలో ఏదైనా స‌హించే జ‌గ‌న్‌ మరొకరు గ్రేట్ అనే మాట‌ను మాత్రం అస్సలు స‌హించ‌రు. అలాంటి జగన్ కి నరసాపురం వైసిపి పార్లమెంట్ సభ్యుడు ర‌ఘురామకృష్ణంరాజు పంటి కింద రాయిలా కంట్లో నలకలా తయారవుతున్నారు....
న్యూస్

బ్రేకింగ్ : చంద్రబాబు పైన సిబిఐ ఎంక్వైరీ..?

arun kanna
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కోర్టు వారితో పోరాటం చేస్తున్న ప్రభుత్వం...
5th ఎస్టేట్

ఏపీ అప్పుల ఊబి : జగన్ – చంద్రబాబు ఇద్దరిదీ ఈ పాపం

siddhu
స్వర్ణాంధ్ర గా పేరొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజంగా బాగా అభివృద్ధి లోకి వస్తుంది అనుకుంటున్న సమయంలో విభజన వల్ల ఉత్తి ఆంధ్రప్రదేశ్ గా13 జిల్లాల తో మిగిలిపోయింది. తెలంగాణ లో హైదరాబాదు అంత మహానగరంగా...
సినిమా

ఫోటో న్యూస్ : జగన్ తో టాలీవుడ్ పెద్దలు

arun kanna
నేడు తెలుగు చలనచిత్ర సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే జగన్ టాలీవుడ్ లో జరిగే సినిమా షూటింగ్ లకు ఆంధ్రప్రదేశ్...
రాజ‌కీయాలు

జగన్ తో టచ్ లో ఉన్న టీడీపీ టాప్ 4 ఎమ్మెల్యే లు వీళ్ళే ! 

sekhar
టీడీపీ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ పార్టీలోకి చేరటానికి రెడీగా ఉన్నట్లు చీరాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కరణం బలరాం షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతానికి...
రాజ‌కీయాలు

జగన్ మోహన్ రెడ్డి ని అదే కోరుతున్న ఆంధ్రా విధ్యార్ధులు  ! 

sekhar
కరోనా వైరస్ రాకతో లాక్ డౌన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షల విషయం లో ఉత్కంఠత మొన్నటివరకు నెలకొని ఉంది. తాజాగా ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్రం కంటే ముందుగా...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ – ఆనం – ఆ సీనియర్ మంత్రి : కాన్ఫరెన్స్ కాల్ ?

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో అసంతృప్తి నేతలు మెల్లమెల్లగా బయట పడుతున్నారు. ప్రజెంట్ పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో వీళ్లంతా గ్రూపుగా ఏర్పడి అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో చేతులు కలిపే విధంగా పరిణామాలు...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ చుట్టూ ఉన్న ‘ వాళ్ళు ‘ చాలా పెద్ద డ్యామేజ్ చేస్తున్నారు ? 

sekhar
పాలనాపరంగా సంక్షేమ పథకాల రూపంలో జగన్ ప్రజలకు బాగానే అందిస్తున్న మరోపక్క ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానాలలో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. జగన్ ఏడాది పరిపాలనలో ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 50...
టాప్ స్టోరీస్

జూనియర్ కాలేజీల దోపిడీపై జగన్ మార్కు అదుపు…!

sharma somaraju
ఏపీలో కార్పొ”రేట్” ఇంటర్ కళాశాలకు ఇక బ్రేకులు పడనున్నాయి. ఫీజులు, సౌకర్యాలు, అదనపు తరగతులు పేరిట లక్షలు దోచేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ తరహా కళాశాలక ఇక చెక్ పడనుంది. వీటిపై జగన్ మార్కు...
న్యూస్

కర్నూల్ లో నేడు సిఎం జగన్ పర్యటన ఇలా

sharma somaraju
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాడు-నేడు కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

గ్రామ వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

sharma somaraju
కర్నూలు: అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాలంటీర్ వ్యవస్థ పై అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం కల్గించింది. కర్నూల్ జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల దగ్గర గ్రామ...
టాప్ స్టోరీస్

‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: రాష్టంలో పెన్షన్ జాబితా నుండి చాలా మంది పేర్లు తొలగించారని వార్తలు వస్తున్నాయి. పలు ప్రాంతాలలో టిడిపి ఆధ్వర్యంలో రద్దు అయిన పెన్షన్ దారులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి...
న్యూస్

‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని సాధిస్తాం’

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల...
టాప్ స్టోరీస్

కెసిఆర్‌తో జగన్ భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
టాప్ స్టోరీస్

జగన్ కేసు విచారణ 17కు వాయిదా

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: జగన్ అక్రమార్కుల కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్‌లు అన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్‌పై సిబిఐ ప్రత్యేక కోర్టులో...
టాప్ స్టోరీస్

సిబిఐ కోర్టు మెట్లెక్కిన సిఎం జగన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఏపీ సిఎం వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితం  హాజరయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయనతో పాటు.. ఏ2గా...
రాజ‌కీయాలు

‘జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి’

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మార్పుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. మంగళవారం...
టాప్ స్టోరీస్

సచివాలయానికి సీఎం జగన్.. భద్రత కట్టుదిట్టం

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతున్న వేళ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం సచివాలయంకు రానున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సచివాలయంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
రాజ‌కీయాలు

విశాఖ ఉత్సవ్ లో పాల్గొన్న సీఎం

Mahesh
విశాఖపట్నం: ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ ప్రతిపాదనలు చేసిన అనంతరం తొలిసారి విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్ కు ఘనస్వాగతం లభించింది. కైలలాసగిరిలో, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ లో సుమారు రూ.1200 కోట్ల రూపాయలతో...
టాప్ స్టోరీస్

గ్రాండ్ వెల్కమ్‌కు విశాఖ రెడీ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ ప్రకటన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖనగరంలో నేడు అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు భారీగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయం...
టాప్ స్టోరీస్

మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మూడేళ్లలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. సోమవారం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో జగన్...
టాప్ స్టోరీస్

‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’.. ఆప్కోలో ప్రక్షాళన

Mahesh
అనంతపురం: నేతన్నలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ నేతన్న...
టాప్ స్టోరీస్

ఏపీలో ఎన్నార్సీపై ఆందోళన వద్దు!

Mahesh
కర్నూలు:  ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ప్రజల ఆందోళనలను గమనిస్తున్నామన్న ఆయన.. ముస్లింలకు...
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంత రైతుల నిరసన

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: ఏపికి మూడు రాజధానులంటూ సిఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ రైతులు...
టాప్ స్టోరీస్

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు !

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది. ఆర్టీసీ విలీనం తాలూకు బిల్లును మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై సుదీర్ఘ చర్చ...
టాప్ స్టోరీస్

జిల్లాకి ఒక టేబుల్..జగన్ విందు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జిల్లాల కలెక్టర్‌లు, ఎస్‌పిలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు.  మంగళవారం తాను ఇచ్చే విందుకు హజరుకావాలని కలెక్టర్, ఎస్‌పిలకు ఆహ్వానాలు పంపారు. విందు కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

‘మార్షల్స్’ తీరుపై మండలిలోనూ సభ్యుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సభ్యులపై మార్షల్స్ అనుసరించిన తీరుకు సంబంధించి వీడియోలను మండలిలో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ  టిడిపి ఎమ్మెల్సీలు శాసనమండలిలో శుక్రవారం ఆందోళనకు దిగారు. శాసనమండలికి వస్తుంటే తమను మార్షల్స్ అడ్డుకున్నారని...
న్యూస్

జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు

Mahesh
అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘ఏపీ దిశ యాక్ట్‌’ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని...
టాప్ స్టోరీస్

మోదీతో భేటీ కానున్న జగన్!

Mahesh
అమరావతిః  రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో జగన్‌ సమావేశంకానున్నారు. ఈనెల 26న కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన, జనవరి 9న అమ్మ...
టాప్ స్టోరీస్

‘ఎవరెన్ని చెప్పినా ఇంగ్లీషుపై ముందడుగే’

sharma somaraju
ఒంగోలు: సవాళ్లు ఉంటాయనీ, విమర్శలు వస్తున్నాయనీ భయపడి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ‘నాడు-నేడు’ కార్యక్రమం చరిత్రలో...
టాప్ స్టోరీస్

సెలవుపై ఎల్వీ సుబ్రహ్మణ్యం?

Mahesh
అమరావతి: ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించి.. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా నియమించడంతో ఎల్వీ...
న్యూస్

సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్

sharma somaraju
అమరావతి: సిబిఐ కోర్టు తీర్పుపైన హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సిబిఐ...
టాప్ స్టోరీస్

జగన్‌కు సిబిఐ కోర్టు షాక్: వ్యక్తిగత హాజరు తప్పదు

sharma somaraju
అమరావతి: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సిఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనను హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టు కొట్టివేసింది. జగన్ పిటిషన్‌పై సిబిఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు...
టాప్ స్టోరీస్

పోలవరం ‘అవినీతి’పై ఉత్తర్వులకు హైకోర్టు నో!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టులో ‘అవినీతి’ జరిగిందనే ఆరోపణలపై సీబీఐతో విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి.. విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పోలవరం...
టాప్ స్టోరీస్

అటు కేసీఆర్ ఇటు జగన్ మధ్య మోదీ!

Mahesh
అమరావతి: పది నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం హస్తినకు వెళ్తుండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 5న...
టాప్ స్టోరీస్

అమరావతిపై ఎన్ఆర్ఐలకు సన్నగిల్లుతున్న ఆశలు!

Mahesh
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 33 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ నిర్మాణంపై ఎన్ఆర్ఐల ఆశలు సన్నగిల్లుతున్నాయి. టవర్ నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ఎన్ఆర్ఐలు డిమాండ్ చేస్తున్నారు. టవర్ నిర్మాణం చేపట్టకపోతే...
టాప్ స్టోరీస్

త్వరలో ఏపీలో కొత్త జిల్లాలు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తాము అధికారంలోకి వస్తే ఏపీలోని ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో...
సెటైర్ కార్నర్

నరసింహన్ ఫార్ములా ఇదే!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠ పరచటం కోసం ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో ఓ సమావేశం నిర్వహించారు....
టాప్ స్టోరీస్

ఫేక్: మళ్లీ హిందూమతంలోకి జగన్

Kamesh
‘‘జగన్ మోహన్ రెడ్డిని స్వరూపానంద సరస్వతి మళ్లీ హిందూమతంలోకి మార్చారు. ప్రమాణస్వీకారానికి స్వామి మే 30వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు’’ https://www.facebook.com/mnair.atc/videos/10156473974920945/ ఈ సందేశాన్ని ఒక వ్యక్తి తన ఫేస్ బుక్ పేజీలో మే...
న్యూస్

వేదిక ఖరారు

sharma somaraju
విజయవాడ: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేసేందుకు అధికారులు వేదికను ఖరారు చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన అవుటపల్లి...
టాప్ స్టోరీస్

పీకేకు ఫుల్ డిమాండ్

Kamesh
జగన్ భారీ విజయంతో పెరిగిన అంచనాలు న్యూఢిల్లీ: అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు అన్నట్లుగా.. అనేక ఎన్నికల్లో చాలామంది నాయకులకు పదవీభాగ్యం కల్పించిన వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్ (పీకే). ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్...
రాజ‌కీయాలు

కేసీఆర్ చూపు.. కాంగ్రెస్ వైపు?

Kamesh
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు దూరమని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఫలితాల అనంతరం హంగ్ ఏర్పడితే కలిసి...
టాప్ స్టోరీస్

‘సిఎంకు అధికారాలు లేవు’

sarath
  అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం సాధారణ ముఖమంత్రికి ఉండే అధికారాలు లేవనీ, సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా లేదనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం అన్నారు. ఎన్నికల సంఘం ఫలితాలు...
రాజ‌కీయాలు

రేపటి నుండి విజయమ్మ, షర్మిల ప్రచారం

sharma somaraju
అమరావతి, మార్చి 28: వైసిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి...
రాజ‌కీయాలు

మరో ఇద్దరు

sharma somaraju
హైదరాబాదు, ఫిబ్రవరి 28: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలో ‘వలస’ల కార్యక్రమం కొనసాగుతోంది. వైసిపిలో తాజాగా గురువారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఒక టెలివిజన్ ఛానల్ అధినేత, జూనియర్ ఎన్‌టిఆర్...