NewsOrbit

Tag : political news

టాప్ స్టోరీస్

‘పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో వద్దు’

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నాలుగో రోజు సభ ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి...
న్యూస్

జివో 2430 రద్దుకై టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: మీడియాకు సంకెళ్లు వేసి వైసిపి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జివో 2430 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం...
న్యూస్

జార్ఖండ్‌లో మూడో విడత పోలింగ్

Mahesh
రాంచీ: జార్ఖండ్‌లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా 17 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 306 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాంచీ, హతియా, కాంకె, బర్కతా, రామ్‌గర్...
టాప్ స్టోరీస్

జనసేనాని రైతు సౌభాగ్య దీక్ష

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాకినాడ:ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ, శ్రీ జగన్ రెడ్డి సర్కారు వైఖరిపై  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో ఒకరోజు రైతు సౌభాగ్య దీక్షచేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం...
టాప్ స్టోరీస్

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఐపిఎస్ రాజీనామా

sharma somaraju
ముంబై: భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర ఐ పి ఎస్ అధికారి అబ్దుల్ రహమాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు మతతత్వ పూరితమైనదనీ, రాజ్యాంగ...
టాప్ స్టోరీస్

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్షే!

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అండగా ఉండే చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది. ఈ...
టాప్ స్టోరీస్

రాజధానిని అభివృద్ధి చేస్తాం: బొత్స

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్లు ఏపీ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. అమరావతిలో టీడీపీ...
టాప్ స్టోరీస్

బీజేపీకి వైసీపీ రిటర్న్ గిఫ్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు...
టాప్ స్టోరీస్

వైసిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు

sharma somaraju
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం...
టాప్ స్టోరీస్

రాజు గారి విందులో రాజకీయం ఉందా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపి ఎంపి రఘురామకృష్ణం రాజు ఈ నెల 11న ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న భారీ విందు కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ విందు రాజకీయంలో ఏమైనా మతలబు ఉందా...
రాజ‌కీయాలు

టిడిపికి బీదా గుడ్ బై

sharma somaraju
అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం సాయంత్రం మస్తాన్ రావు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత...
టాప్ స్టోరీస్

ఏపీ ‘రాజధాని’పై పోటాపోటీ సమావేశాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో రాజధాని రాజకీయం మరింత వేడెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై టీడీపీ, వైసీపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేశాయి. గురువారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజారాజధాని అమరావతి పేరుతో...
టాప్ స్టోరీస్

‘కమలానికి నేనెప్పుడు చెప్పాను కటీఫ్!?’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనబడటంతో మంత్రులు...
టాప్ స్టోరీస్

‘మత మార్పిళ్లపై నోరు మెదపరేం!?’

sharma somaraju
చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్‌లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన...
రాజ‌కీయాలు

‘రాష్ట్రంలో ఏకపక్ష పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు...
టాప్ స్టోరీస్

‘బాబుకు ముందుంది ముసళ్ల పండగ’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు, లోకేష్‌లకు ముందుంది ముసళ్ళ పండగ అంటూ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వారి అవినీతి చూసి ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెలికి తీసి ప్రజల ముందు ఉంచుతామని...
రాజ‌కీయాలు

ఆరు నెలల వైసిపి పాలనపై జనసేనాని విశ్లేషణ

sharma somaraju
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...
టాప్ స్టోరీస్

అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తూ తాజాగా కేంద్ర హోమ్ శాఖ మ్యాప్ ను విడుదల చేసింది. కొత్తగా తయారు చేసిన మ్యాప్ ని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన...
న్యూస్

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’పై హైకోర్టులో పాల్ పిటిషన్

sharma somaraju
అమరావతి: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అంశాలపై తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తన క్యారెక్టర్‌ను అవమానపరిచే రీతిలో చూపించారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్...
టాప్ స్టోరీస్

జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుంది ఎవరంటే ?

Mahesh
విజయవాడ: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ వాడుకొని వదిలేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. జూనియర్...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియం జివో వచ్చేసింది

sharma somaraju
  అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం దానికి ముందడుగు వేయాలనే నిర్ణయించింది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఖాతరు చేయకుండా వచ్చే విద్యాసంవత్సరం నుండి పాఠశాలలో...
టాప్ స్టోరీస్

వేడెక్కుతున్న గన్నవరం రాజకీయం

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ  ఇన్‌చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పరోక్షంగా వంశీపై తీవ్ర...
టాప్ స్టోరీస్

‘వైసీపీని దోషిగా నిలబెడతా’

Mahesh
అమరావతి: ఏపీలో ఇసుక కొరత కృత్రిమమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్...
న్యూస్

గవర్నర్‌కు ఇసుక సమస్యపై వినతి

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై జనసేన పార్టీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణన్ హరిచందన్‌కు వినతి పత్రం సమర్పించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ, శివసేన, ఎన్సీపీలు విఫలమవడంతో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి...
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల’ ప్రదేశ్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో ఎం ఎస్ 81 ప్రాథమిక విద్యాబోధనకు సంబంధించిన అనేక...
టాప్ స్టోరీస్

ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా1?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్‌లో విపరీతంగా కురుస్తున్న మంచు మధ్య డ్యూటీ చేసుకుంటూ పోతున్న ఒక సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఫొటో ఒకటి వైరల్ అయింది. సరిహద్దులకు కాపలా కాయడం, శత్రువులు జొరబడకుండా చూడడంతో ...
టాప్ స్టోరీస్

‘కెసిఆర్‌ను చూసి నేర్చుకోవాలి’

sharma somaraju
అమరావతి: తెలుగు మాధ్యమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే ఏపి అధికార భాష సంఘం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు...
టాప్ స్టోరీస్

మహాత్ముడి హత్య కేసు ఇప్పుడు విచారిస్తే..!

Siva Prasad
న్యూఢిల్లీ: ‘మహాత్మా గాంధీ హత్య కేసును ఇవాళ సుప్రీంకోర్టు విచారిస్తే నాధూరాం గాడ్సే హంతకుడు అయితే దేశభక్తుడు కూడా అని తీర్పు చెప్పిఉండేది’: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మహాత్ముడి మునిమనుమడు తుషార్...
Right Side Videos

యార్లగడ్డ యూటర్న్!

sharma somaraju
అమరావతి: ఏపి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ఏర్పాటు అంశంలో యుటర్న్ తీసుకోవడాన్ని నెటిజన్‌లు విమర్శిస్తున్నారు. టిడిపి హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఇచ్చికంగా అదీ...
టాప్ స్టోరీస్

మహిళా పోలీసు అధికారిపై దాడి జరిగినా.. నో కేసు!

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత శనివారం పోలీసులు, న్యాయవాదుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ మహిళా పోలీసు అధికారి దాడికి గురైంది. అంతేకాదు ఆమెకు చెందిన 9 ఎంఎం సర్వీస్ పిస్టల్‌ కూడా...
న్యూస్

సమాచార కమిషన్ల దుస్థితి

sharma somaraju
న్యూఢిల్లీ: సమాచార కమిషనర్‌ల నియామకం విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. నాలుగు వారాల్లో నియామక పక్రియపై తీసుకున్న చర్యల నివేదిక ఇవ్వాలని...
టాప్ స్టోరీస్

‘మహా’ సంక్షోభం.. ఎన్సీపీది ప్రతిపక్ష పాత్రే!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాలైన శివసేన, బీజేపీ కలిస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీలు విపక్షంలోనే...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఆర్టీసీ కథ ముగిసినట్లేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఉంటుందా ? ఆర్టీసీ భవితవ్యం ఏమిటి ? మిగతా సగమైనా ఉంటుందా? అది కూడా ప్రైవేటు పరమవుతుందా ? మిగతా 5000 బస్సుల స్థానంలోనూ ప్రైవేటుకు పర్మిట్లు...
టాప్ స్టోరీస్

తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన మరువకముందే ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో మరో భూ సమస్య ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కొండాపురం...
టాప్ స్టోరీస్

ఎల్వీ బదిలీ ప్రార్థనల పుణ్యమేనా!?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ జరిగిన తీరుపై వివిధ రాజకీయ ఆక్షేపణ వ్యక్తం చేస్తుండగా పలు క్రైస్తవ సంఘాల నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు....
టాప్ స్టోరీస్

‘ప్రజలకు దత్తపుత్రుడిని, మరెవరికీ కాదు!’

Siva Prasad
విశాఖపట్నం: ఇసుక కొరత వల్ల కష్టాలు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను టిడిపి...
న్యూస్

సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్

sharma somaraju
అమరావతి: సిబిఐ కోర్టు తీర్పుపైన హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సిబిఐ...
న్యూస్

రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు

sharma somaraju
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవ్యాంధ్ర రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటి సారిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నవంబర్ ఒకటవ తేదీ నుండి మూడు రోజుల పాటు...
టాప్ స్టోరీస్

జగన్‌కు సిబిఐ కోర్టు షాక్: వ్యక్తిగత హాజరు తప్పదు

sharma somaraju
అమరావతి: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సిఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనను హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టు కొట్టివేసింది. జగన్ పిటిషన్‌పై సిబిఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు...
టాప్ స్టోరీస్

ఏపీ పుట్టిన రోజు ఏది?

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పేరును...
టాప్ స్టోరీస్

‘పవన్ ర్యాలీకి టీడీపీ మద్దతు’

Mahesh
అమరావతి: ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవంబర్ మూడవ తేదీన విశాఖలో తలపెట్టిన నిరసన ర్యాలీ(లాంగ్ మార్చ్)కి టీడీపీ మద్దతు ఉంటుందని ఆపార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ తరఫున...
టాప్ స్టోరీస్

వాట్సాప్‌పై పన్ను ప్రధాని పదవికి చేటు తెచ్చింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వాట్సాప్ యూజర్లపై పన్ను వేయాలన్న ప్రతిపాదన ఆ దేశ ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. లెబనాన్ ప్రధానమంత్రి సాద్ అల్ హరీరి మంగళవారం తన పదవికు రాజీనామా ఇచ్చారు. రెండు...
టాప్ స్టోరీస్

శివసేన శాసనసభాపక్షనేతగా ఏక్‌నాధ్ షిండే

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు అదిత్య ఠాక్రేని ఎన్నుకోనున్నారని వార్తలు వెలువడుతున్న...
రాజ‌కీయాలు

రాజధానిపై టిజి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
  కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని టిజి డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ...
న్యూస్

చింతమనేనితో లోకేష్ ములాఖత్

sharma somaraju
ఏలూరు: ఏలూరు జిల్లా జైలులో ఉన్న టిడిపి నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గురువారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. చింతమనేనిని పోలీసులు పలు కేసుల్లో...
టాప్ స్టోరీస్

బాలకృష్ణ వియ్యంకుడికి ఇచ్చిన భూములు వెనక్కి!

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. టిడిపి ప్రభుత్వ...
టాప్ స్టోరీస్

జాతీయ జెండాకు ఎంత దుస్థితి?

Mahesh
అమరావతి: అనంతపురం జిల్లా తమ్మిడిపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రంగును పెయింటింగ్ చేయడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత...
బిగ్ స్టోరీ

ప్రజల తీర్పును ఎలా చదవాలి!?

Siva Prasad
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తరువాత ప్రజలు కేవలం బిజెపికే కాదు ప్రతిపక్షాలకు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేశారన్నది కొంత మంది మేధావుల అభిప్రాయం. అది నిజమే. ఈ దేశంలో ప్రజస్వామ్యం పని చెయ్యటం...
టాప్ స్టోరీస్

‘సకల జనుల సమరభేరి’

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. గత 26 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కార్మికులు.. బుధవారం ‘సకల జనుల సమర భేరి’ పేరిట భారీ బహిరంగ సభను...