అమరావతి: రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలులో పెట్టడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘రాజధాని నిర్మాణం...
అమరావతి: రాజధాని ప్రాంత రైతులను అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించారు. రైతుల అరెస్టుపై పార్టీ నేతలతో సోమవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులపైనే కేసులు...
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం మందడం, తుళ్లూరులో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మందడం వద్ద ధర్నా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 12వ రోజుకు చేరాయి. ఆదివారం రైతుల ఆందోళనలో అపశృతి చోటు చేసుకుంది. మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసు...
విశాఖపట్నం: ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనలు చేసిన అనంతరం తొలిసారి విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్ కు ఘనస్వాగతం లభించింది. కైలలాసగిరిలో, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ లో సుమారు రూ.1200 కోట్ల రూపాయలతో...
అమరావతి: వైసీపీ ఆరోపిస్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్పై న్యాయ విచారణకు తాము సిద్ధమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు…వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని విమర్శించారు. వైసీపీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ ప్రకటన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖనగరంలో నేడు అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా జగన్కు భారీగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయం...
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
అమరవాతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సీనియర్ జర్నిలిస్ట్ శేఖర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలు తుగ్లక్ కంటే ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ నిర్ణయం లాంటిదని విమర్శించారు....
అమరావతి: ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పటు చేసి ఆంక్షలు విధించడాన్ని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలిస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా...
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో రైతుల ఆందోళన నేపథ్యంలో రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు...
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న జగన్మోహనరెడ్డి ఈ విధంగా పరిపాలన చేస్తారని తాను ఊహించలేదని...
గుంటూరు: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. రైతులు, ప్రజలు నల్లదుస్తులు ధరించి...
తిరుపతి: చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని ఆరోపించారు. తిరుపతిలో...
అమరావతి: రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు మహాధర్నాకు దిగి వినూత్న రీతుల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు చేస్తున్న దీక్షకు...
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరుసగా నాల్గవ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ భవనానికి ఉన్న...
విశాఖపట్నం: ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా...
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ జగన్మోహనరెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో పరిపాలన అంతా ఒక చోట నుండి జరిగితే బాగుంటుందని నరసరావుపేట వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన...
అమరావతి: కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ సోదరులు వైసిపిలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిమాణాలతో జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి....
తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు....
అమరావతి: రాజధాని అమరావతికి లాండ్ పూలింగ్లో భూములు ఇచ్చి ప్లాట్లు పొందనున్న అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు దారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. ఏపికి మూడు రాజధానులంటూ సూచన ప్రాయంగా వెల్లడించిన సిఎం జగన్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై విపక్ష తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంటే… పార్టీకి చెందిన...
విజయవాడ: దక్షిణాఫ్రికా వారు మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్ట పోతుందని మొత్తుకుంటుంటే ఏపీకి మూడు రాజధానులు ఎందుకుని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. మూడు రాజధానులను రెండింటికి కుదించాలని దక్షిణాఫ్రికా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్ ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
అమరావతి: వైసిపి ఎమ్మెల్యే, ఎంపిల అత్యాచార ఆరోపణలపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ చట్టంపై గొప్పలు చెప్పడం కాదనీ దానిని...
అమరాతతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సభాహక్కుల నోటీస్ ఇచ్చింది. జగన్పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నోటీసులు అందజేశారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ ముఖ్యమంత్రి...
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది. ఆర్టీసీ విలీనం తాలూకు బిల్లును మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై సుదీర్ఘ చర్చ...
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలపై జరిగిన చర్చలో...
అమరావతి: ‘రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి’ అంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.ప్రభుత్వం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం… దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసిన సర్కారు… సోమవారం లేదా మంగళవారం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని...
విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. దిశ బిల్లు ఆమోదం పొందిన రోజే పలు చోట్ల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం తాను ఇచ్చే విందుకు హజరుకావాలని కలెక్టర్, ఎస్పిలకు ఆహ్వానాలు పంపారు. విందు కార్యక్రమంలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు ఐఆర్ఎస్ అధికారి గోపీనాధ్ రాష్ట్ర సర్వీసుల నుండి రిలీవ్ అయ్యారు. గత తెలుగు దేశం ప్రభుత్వ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బహిరంగంగా స్పందించారు. రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణను ట్విట్టర్ వేదికగా శ్లాఘించారు. ఈ చట్ట...
అమరావతి: ఏపీలో భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉందంటూ ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాలనుకోవడం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం అన్నది సర్వసాధారణమేనని...
అమరావతి: సీఎం జగన్ పై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వక్రీకరించారని ఆరోపిస్తూ సీఎంపై ప్రివిలైజ్ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు స్పీకర్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ బిల్లును ఏపి అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి అసెంబ్లీలో శీతాకాల సమావేశాల్లో రెండో రోజు సన్నబియ్యం పంపిణీపై పెద్ద చర్చే జరిగింది. సన్న బియ్యం పంపిణీపై వైసిపి ప్రభుత్వం మాటతప్పిందని టిడిపి ఉప నేత కింజరపు...
అమరావతి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు గతంలో అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోవడం తప్పేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15 ఏళ్లు అధికారానికి దూరంగా...
అమరావతి: ఉల్లి ధరలపై టిడిపి సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉల్లి సమస్య ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రైతుబజారుల్లో కేజీ...
అమరావతి: ఈ నెల 17వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని విపక్షం పట్టు పట్టింది. ఈ క్రమంలో సుమారు అరగంటకు...